A2Z सभी खबर सभी जिले की

భీమా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్‌

పీఎం జీవన జ్యోతి, సురక్ష భీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పధకాల ద్వారా భీమా పొందాలని కలెక్టర్‌ అంబేద్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అతి తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ పొందవచ్చన్నారు.
భీమా పథకాలపై సచివాలయాల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

Show More
Back to top button
error: Content is protected !!